‘అయోధ్యా ధామ్’ నిర్మిస్తా, నేపాల్ ప్రధాని ఓలి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి...

'అయోధ్యా ధామ్' నిర్మిస్తా, నేపాల్ ప్రధాని ఓలి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 10, 2020 | 2:13 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి..తాను కూడా తమ దేశంలో ‘అయోధ్యా ధామ్’ నిర్మించే యోచనకు శ్రీకారం చుట్టారు. రామనవమి రోజున ‘అయోధ్యాపురి’ లో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారాయన. అక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివార్ల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తారట.

చిత్వాన్ జిల్లాలోని థోరి మున్సిపాలిటీ ప్రాంతాన్ని ‘అయోధ్యాపురి’గా పేరు మార్చాలని ఓలి తమ అధికారులను ఆదేశించారు. దసరా సందర్భంగా వచ్ఛే నవమి నాడు ఈ ప్రాంతంలో ఓలి భూమిపూజ చేస్తారని, ఆ నాటి నుంచి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీన్ని అయోధ్యా ధామ్ గా వ్యవహరిస్తారని సమాచారం.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు