కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో ఇవాళ ఉదయం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. తుర్క్‌ వాంగమ్ ప్రాంతలో నిర్భంద తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు చేయడం...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 8:32 AM

జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో ఇవాళ ఉదయం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. తుర్క్‌ వాంగమ్ ప్రాంతలో నిర్భంద తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు చేశాయి. కాగా మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భారత్ బలగాలు అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.

Read More: 

వాహనదారులపై అధిక భారం.. చమురుధరలపై రూ.2 పెంపు..

నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..