ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ రెండు సార్లు భేటీ

ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు..

ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ రెండు సార్లు భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 7:35 PM

ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు.  తీసుకోవలసిన తదుపరి చర్యలపై ఈ భేటీలో చర్చించారు. అంతకు ముందే డిఫెన్స్ చీఫ్ కూడా రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశ వివరాలు తెలియవలసి ఉంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..