మీ త్యాగాలకు మా సెల్యూట్.. ప్రధాని మోదీ
దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని అన్నారు. 25 జూన్ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంపై అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ సమయంలో.. భారతదేశ ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోరాడిన వారు, హింసను అనుభవించిన వారందరికీ నేను […]
దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని అన్నారు. 25 జూన్ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
‘సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంపై అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ సమయంలో.. భారతదేశ ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోరాడిన వారు, హింసను అనుభవించిన వారందరికీ నేను వందనం చేస్తున్నాను! వారి త్యాగం దేశం ఎప్పటికీ మరచిపోదు.’ అని పేర్కొన్నారు.
बिहार और उत्तर प्रदेश के कुछ जिलों में भारी बारिश और आकाशीय बिजली गिरने से कई लोगों के निधन का दुखद समाचार मिला। राज्य सरकारें तत्परता के साथ राहत कार्यों में जुटी हैं। इस आपदा में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना प्रकट करता हूं।
— Narendra Modi (@narendramodi) June 25, 2020