రెండు రాష్ట్రాల హింసపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘విశ్లేషణ’.. మిజోరం ప్రభుత్వంపై మండిపాటు

తమ రాష్ట్రానికి, మిజోరంకు మధ్య హింసకు దారి తీసిన కారణాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విశ్లేషించారు. ఆ రాష్ట్రం నుంచి అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం, పశు సంరక్షణ చట్టాన్ని అమలు చేయడం ముఖ్యంగా ఈ హింసాత్మక ఘటనలకు

రెండు రాష్ట్రాల హింసపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'విశ్లేషణ'.. మిజోరం ప్రభుత్వంపై మండిపాటు
Himanta Analysis On Violence With Mizoram Assam Cm Himanta Biswa Sharma
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 9:58 AM

తమ రాష్ట్రానికి, మిజోరంకు మధ్య హింసకు దారి తీసిన కారణాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విశ్లేషించారు. ఆ రాష్ట్రం నుంచి అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం, పశు సంరక్షణ చట్టాన్ని అమలు చేయడం ముఖ్యంగా ఈ హింసాత్మక ఘటనలకు దారి తీశాయని ఆయన పేర్కొన్నారు. మయన్మార్ నుంచి మాదక ద్రవ్యాలు మిజోరం ద్వారా తమ రాష్ట్రం లోని బరాక్ వ్యాలీకి, అక్కడి నుంచి పంజాబ్ కు రవాణా అవుతోందని ఆయన తెలిపారు. అలాగే మిజోరం ప్రజలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నిఫర్ రైఫిల్స్ ఎలా అందుతున్నాయని ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తనకు గట్టి వీడియో ఆధారాలు ఉన్నాయని, మీ రాష్ట్రంలో గత రెండు నెలలుగా బయటి శక్తులు తిష్ట వేశాయని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత సృష్టించాలన్నదే వీరి ప్లాన్ అని ఆయన తేల్చారు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా వయొలెన్స్ చెలరేగిందంటే ఇందుకు కారణాలను ఊహించాలని శర్మ..మిజోరం సీఎం జొరాంతంగాను కోరారు.మయన్మార్ నుంచి శరణార్థులకు మీ రాష్ట్రం ఆశ్రయం ఇస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది మిజోరాం వాసులకు ఇష్టం లేదన్నారు.

ఇలా ఉండగా-అస్సాం, మిజోరం రాష్టాల సరిహద్దులవద్ద భద్రతను పెంచారు. అదనపు బలగాలను మోహరించారు. ఇటీవలి హింసలో మరణించిన అస్సాం పోలీసుల సంఖ్య ఏడుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఆ అల్లర్లలో 80 మందికి పైగా గాయపడ్డారు. అటు-నాగాలాండ్ సరిహద్దు పొడవునా కూడా అస్సాం ప్రభుత్వం భద్రతను పెంచింది. సరిహద్దుల్లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, రెబెల్ గ్రూపులు పొంచి ఉన్నాయని ఈ ప్రభుత్వానికి సమాచారం అందింది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : కన్నడిగులకు కొత్త సీఎం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 పోలీసోడి బైకుకే పాము ఎసరు !చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేసిన పోలీస్..ఎం జరిగిందో తెలుసా..?:Snake in police bike Video.

 బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.

 వెంకటేష్ గారు ఫస్ట్ చదువుకోమన్నారు..! సిన్నప్ప ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ…:Narappa Movie Rakhi interview Video.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు