ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం సరికాదు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్

దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకదాడుల్ని అరికట్టవలసిన అవసరముందన్నారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఫర్దరింగ్‌ ఇండియాస్‌ ప్రామిస్‌ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశంలో వచ్చిన పలు మార్పులపై మాట్లాడారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పంచవర్ష ప్రణాళికల వల్లే దేశంలో విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న […]

ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం సరికాదు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 4:46 AM

దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకదాడుల్ని అరికట్టవలసిన అవసరముందన్నారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఫర్దరింగ్‌ ఇండియాస్‌ ప్రామిస్‌ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశంలో వచ్చిన పలు మార్పులపై మాట్లాడారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పంచవర్ష ప్రణాళికల వల్లే దేశంలో విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న వారు స్వాతంత్ర్యం వచ్చిన నాటితో పోలిస్తే భారత్ ఇప్పుడు ఎక్కడ ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారని, కాంగ్రెసేతర ప్రభుత్వాలు సైతం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయంటూనే ..మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రణబ్ తప్పుబట్టారు. భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి గత ప్రభుత్వాలు వేసిన బలమైన పునాదులే కారణమని తెలిపారు.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు