బీహార్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 78 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు గానూ మొత్తం
Bihar Final Phase Election: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 78 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు గానూ మొత్తం 1,204 మంది బరిలో ఉన్నారు. వారిలో 8 మంది జేడీయూ, నలుగురు బీజేపీ సిట్టింగ్ మంత్రులు ఉన్నారు. ఈ విడతలో 2.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ సాయంత్రానికి పోలింగ్ ముగియనుండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ తరువాత విడుదల కానున్నాయి.
Read More:
Bigg Boss 4: కెప్టెన్గా ‘మాస్టర్’ కొత్త రూల్స్.. షాకైన ఇంటి సభ్యులు