మావోయిస్టులకు రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఎందుకంటే..?

వారిద్దరు బద్ద శత్రువులే.. అసలు వారు ఎదురెదురు పడితే.. కాల్పుల మోత మొగాల్సిందే. అడవుల్లో వుంటూ.. వారు పోలీసుల కోసం.. పోలీసులు అడవిని జల్లెడ పడుతూ.. వారి కోసం నిత్యం జరిగే సంఘటనలు ఇవి. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగే సంఘటనలు. అయితే శుక్రవారం ఎవరూ ఊహించని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నక్సలైట్లకు రక్తదానం చేశారు. అయితే ఇదేంటి.. […]

మావోయిస్టులకు రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఎందుకంటే..?
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 7:29 PM

వారిద్దరు బద్ద శత్రువులే.. అసలు వారు ఎదురెదురు పడితే.. కాల్పుల మోత మొగాల్సిందే. అడవుల్లో వుంటూ.. వారు పోలీసుల కోసం.. పోలీసులు అడవిని జల్లెడ పడుతూ.. వారి కోసం నిత్యం జరిగే సంఘటనలు ఇవి. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగే సంఘటనలు. అయితే శుక్రవారం ఎవరూ ఊహించని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నక్సలైట్లకు రక్తదానం చేశారు. అయితే ఇదేంటి.. మావోయిస్టులకు రక్తదానం చేయడమేంటని అందరికీ అనుమానం రావొచ్చు. అయితే అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం నాడు.. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తీవ్రంగా గాయపడటంతో.. వారిని జవాన్లు టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. వారికి రక్తం ఎక్కించాలని వైద్యులు పేర్కొనడంతో.. వెంటనే అక్కడి సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాశ్ యాదవ్‌, సందీప్‌ కుమార్‌లు వారికి రక్త దానం చేశారు. అయితే మానవత్వంతోనే ఈ రక్త దానం చేశామని.. మనిషిగా మా బాధ్యత మేము నిర్వర్తించామని సీఆర్పీఎఫ్ జవాన్లు పేర్కొన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు