డిజిటలైజేషన్… కరోనా కారణంగా సాంకేతికత వినియోగం పెరిగింది… ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని…

కరోనా కారణంగా సాంకేతిక వినిమోగం పెరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో డిజిటలైజేషన్ వాడాలంటే ఏళ్లు పట్టేవని, కానీ కరోనా కారణంగా అది వారాల్లోనే సాధ్యమైందని వివరించారు.

డిజిటలైజేషన్... కరోనా కారణంగా సాంకేతికత వినియోగం పెరిగింది... ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 3:25 PM

కరోనా కారణంగా సాంకేతిక వినిమోగం పెరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో డిజిటలైజేషన్ వాడాలంటే ఏళ్లు పట్టేవని, కానీ కరోనా కారణంగా అది వారాల్లోనే సాధ్యమైందని వివరించారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… 2007లో ఐఫోన్ వినియోగంలోకి వచ్చిందని, అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ ప్రారంభమైందని అన్నారు.

నేడు స్మార్ట్‌ఫోన్లను చిన్న పిల్లలు సైతం వినియోగిస్తున్నారని నందన్ నిలేకని తెలిపారు. ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారని, వైద్య సదుపాయాన్ని పొందుతున్నారని వివరించారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ రంగంలో సైతం నూతన ఆవిష్కరణలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఫలితంగా సాంకేతికత అందరికి అందుబాటులోకి వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ సైతం ప్రస్తుతం ఉన్న డిజిటల్ సేవలను విస్తృతపరిచేందుకు, ఉత్పత్తులు, సాంకేతికతను నేరుగా వినియోగదారున్ని చేరేలా ప్రయత్నించనున్నామని ఇన్ఫోసిస్ సీఈఓ సైలేష్ పరేఖ్ తెలిపారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!