‘మా సత్తా చూడండి.. జస్ట్ శాంపిల్ మాత్రమే’…. బోర్డర్ లో చైనా దళాల దూకుడు
లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన మరుసటి రోజే చైనా ఆర్మీ…. ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. బోర్డర్ లో వేలాది సైనికులు తాము వార్ కి రెడీ అన్నట్టు జరిపిన సన్నాహాలను ఈ వీడియో హైలైట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ దీన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం విశేషం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు, పీఎల్ఏ ఎయిర్ […]
లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన మరుసటి రోజే చైనా ఆర్మీ…. ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. బోర్డర్ లో వేలాది సైనికులు తాము వార్ కి రెడీ అన్నట్టు జరిపిన సన్నాహాలను ఈ వీడియో హైలైట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ దీన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం విశేషం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు, పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ దళాలు చేసిన మిలిటరీ విన్యాసాలను ఈ వీడియోలో చూపారు. సెంట్రల్ చైనాలోని హుబె ప్రావిన్స్ నుంచి వాయువ్య హై ఆల్టిట్యుడ్ రీజన్ వరకు కొన్ని గంటల పాటు ఇవి సాగాయి.
Several thousand soldiers with a Chinese PLA Air Force airborne brigade took just a few hours to maneuver from Central China’s Hubei Province to northwestern, high-altitude region amid China-India border tensions. https://t.co/dRuaTAMIt0 pic.twitter.com/CtRJRk13IO
— Global Times (@globaltimesnews) June 7, 2020