దేశవ్యాప్తంగా సీబీఐ పంజా.. 187 ప్రాంతాల్లో.. వెయ్యి మందితో..!

బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సంవత్సరంలో […]

దేశవ్యాప్తంగా సీబీఐ పంజా.. 187 ప్రాంతాల్లో.. వెయ్యి మందితో..!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 8:40 AM

బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సంవత్సరంలో జరిగిన అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా ఈ దాడులను భావిస్తున్నారు. కాగా రూ7వేల కోట్లకు సంబంధించి.. దేశవ్యాప్తంగా 42 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..