డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్‌

కరోనా మహమ్మారి అన్నది చివరిది కాదని.. భవిష్యత్‌లోనూ ఇలాంటివి ఎన్నో వస్తాయని, అందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్‌
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2020 | 6:09 PM

Anand Mahindra tweet: కరోనా మహమ్మారి అన్నది చివరిది కాదని.. భవిష్యత్‌లోనూ ఇలాంటివి ఎన్నో వస్తాయని, అందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. గతంలోనూ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా టెడ్రోస్ హెచ్చరికలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు.

నిరాశకు గురిచేయనివ్వకుండా, ముందు మమ్మల్ని ఈ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వరా..! అంటూ మహేంద్ర ట్వీట్ చేశారు. ఇక ఆయన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. జనాన్ని భయపెట్టడం కంటే పరిస్కారాలను చూపించాలని ఓ నెజిటన్ డబ్య్లూహెచ్‌ఓకు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు సానుకూలంగా చెప్పింది..? అంటూ కామెంట్ పెట్టారు. కరోనా విషయంలో ప్రసంగాలు తప్ప టెడ్రోస్ చేసిందేమీ లేదని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

వారం నుంచి నీరసంగా ఉన్నారు: జయప్రకాష్ రెడ్డి భార్య

కరోనా మరణాలకు చెక్‌ పెడుతోన్న ‘విటమిన్ డి’

డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం