Godavari Boat Accident: బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేసి తన బాధను వ్యక్తపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి […]

Godavari Boat Accident: బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి!
Follow us

|

Updated on: Sep 16, 2019 | 10:27 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేసి తన బాధను వ్యక్తపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’. అని ట్వీట్‌లో పేర్కొన్నారు.