మీరు ఎప్పుడూ గుర్తుండిపోతారు: పీవీకి మోదీ నివాళి

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 98వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ గొప్ప విద్యావేత్త, అనుభవఙ్ఞుడైన పరిపాలకుడు. కష్టకాలంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు. ఒక గొప్ప అడుగు వేసేందుకు, దేశ అభివృద్ధిలో ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా ప్రధానమంత్రిగా 1991 నుంచి 96వరకు పనిచేసిన పీవీ.. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన ప్రధానిగా చరిత్రలో నిలిచిన విషయం తెలిసిందే. […]

మీరు ఎప్పుడూ గుర్తుండిపోతారు: పీవీకి మోదీ నివాళి
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:10 PM

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 98వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ గొప్ప విద్యావేత్త, అనుభవఙ్ఞుడైన పరిపాలకుడు. కష్టకాలంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు. ఒక గొప్ప అడుగు వేసేందుకు, దేశ అభివృద్ధిలో ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా ప్రధానమంత్రిగా 1991 నుంచి 96వరకు పనిచేసిన పీవీ.. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన ప్రధానిగా చరిత్రలో నిలిచిన విషయం తెలిసిందే.