150 అవార్డులు తెచ్చుకున్నాం.. మీరా.. మాకు చెప్పేది..?

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ టెండర్ల అమౌంట్ తగ్గించి.. ఎంతో ఆదా చేశామన్నారు. లోకేష్, చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలనుకునే జగన్ ప్రయత్నం విఫలయత్నం అవుతుందన్నారు. వైఎస్‌ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొనుగోలు చేస్తే.. టీడీపీ ప్రభుత్వం రూ.2.70 పైసలకు కొనుగోలు చేశారు. మీ నాయన గారి నిర్వాకంతో డిస్కంలకు 8 వేల కోట్ల రూపాయల నష్టం […]

150 అవార్డులు తెచ్చుకున్నాం.. మీరా.. మాకు చెప్పేది..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2019 | 2:39 PM

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ టెండర్ల అమౌంట్ తగ్గించి.. ఎంతో ఆదా చేశామన్నారు. లోకేష్, చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలనుకునే జగన్ ప్రయత్నం విఫలయత్నం అవుతుందన్నారు.

వైఎస్‌ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొనుగోలు చేస్తే.. టీడీపీ ప్రభుత్వం రూ.2.70 పైసలకు కొనుగోలు చేశారు. మీ నాయన గారి నిర్వాకంతో డిస్కంలకు 8 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ ఉదాహరణలు చాలవా..? ఎవరు మహానేతో.. తెలుసుకోవడానికి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ సాధించి ఐదేళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్విట్టర్‌లో వివరించారు.

అన్నయ్యలూ.. నాకేం తెలియదంటూనే ఎలాంటి విచారణ చేయకుండా.. కనీస ఆధారాలు లేకుండా 2,363 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. ‘గుడ్డ కాల్చి మీద వేయడంలో మీకు మీరే సాటి జగన్’ అని ఎద్దేవా చేశారు లోకేష్.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు