బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పదమృతి తీవ్ర కలకలం సృష్టించింది. చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం సమీపంలోని గణేష్ వెంచర్‌లో నల్లగొండకు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి షణ్ముఖ చారి అనుమానాస్పద స్థితిలో చెందాడు.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!
Follow us

|

Updated on: Jun 28, 2020 | 10:18 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పదమృతి తీవ్ర కలకలం సృష్టించింది. చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం సమీపంలోని గణేష్ వెంచర్‌లో నల్లగొండకు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి షణ్ముఖ చారి అనుమానాస్పద స్థితిలో చెందాడు. తన సొంతకారులోనే చారీ నిగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహాన్ని దహనం చేసేందుకు యత్నించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు.. ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే కోణంలో విచారణ చేపట్టారు .

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..