ములుగు జిల్లాలో యాక్సిడెంట్, కూలీలతో వెళ్తోన్న బొలెరో వాహనం బోల్తా, 30 మందికి తీవ్ర గాయాలు

ములుగు జిల్లా.. ఏటూరునాగారం మండల కేంద్రానికి సమీపంలో నేషనల్ హైవే-163 పై 35 మంది కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం ప్రమావశాత్తూ బోల్తా పడింది.

ములుగు జిల్లాలో యాక్సిడెంట్, కూలీలతో వెళ్తోన్న బొలెరో వాహనం బోల్తా, 30 మందికి తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: Dec 05, 2020 | 11:39 AM

ములుగు జిల్లా.. ఏటూరునాగారం మండల కేంద్రానికి సమీపంలో నేషనల్ హైవే-163 పై 35 మంది కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం ప్రమావశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్ప్రతికి తరలించారు. కూలి పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..కూలీల వద్ద నుంచి సమాచారం సేకరించారు.  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ