కేంద్రమంత్రికి మిథున్‌ రెడ్డి లేఖ

Mithun Letter to Nirmala Sitharaman : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న నేతలకు గట్టి షాక్ ఇస్తోంది వైసీపీ. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్‌ను కోరిన వైసీపీ నేతలు.. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీలపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభలో వైసీపీ పక్షనేత మిథున్‌ రెడ్డి లేఖ రాశారు. కాషాయ కండువా కప్పుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ […]

కేంద్రమంత్రికి మిథున్‌ రెడ్డి లేఖ
Follow us

|

Updated on: Jul 04, 2020 | 7:35 PM

Mithun Letter to Nirmala Sitharaman : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న నేతలకు గట్టి షాక్ ఇస్తోంది వైసీపీ. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్‌ను కోరిన వైసీపీ నేతలు.. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీలపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభలో వైసీపీ పక్షనేత మిథున్‌ రెడ్డి లేఖ రాశారు. కాషాయ కండువా కప్పుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై.. కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. వాళ్లు గతంలో బీజేపీపైన తీవ్ర విమర్శలు చేశారని లేఖలో మిథున్ రెడ్డి గుర్తుచేశారు.

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరారని.. వాళ్లు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని అన్నారు. కేంద్రానికి ఎలాంటి సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో వివరించారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!