పార్లమెంట్లో వైఎస్సార్ విగ్రహం పెట్టాలి : బాలశౌరి లేఖ
పార్లమెంట్లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. ఆరోగ్య శ్రీ, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్.. విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్టించి గౌరవించాలని లేఖలో కోరారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై ఓమ్ బిర్లా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
పార్లమెంట్లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. ఆరోగ్య శ్రీ, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్.. విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్టించి గౌరవించాలని లేఖలో కోరారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై ఓమ్ బిర్లా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.