మొత్తానికి.. ఇవాళ థియేటర్లు ఓపెన్ కాలేదన్నమాట.!

కేంద్రం ఓకే చెప్పినా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. అన్ లాక్ 5.0 లో భాగంగా నేటి నుంచి (15వ తేదీ) సినిమా హాళ్ళకు 50 శాతం అక్యుపెన్సితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో.. తెలంగాణలో థియేటర్లు తెరవలేదు. అయితే, సినిమా థియేటర్స్ తెరిచేందుకు తెలంగాణా థియేటర్ ఓనర్స్ సుముఖంగా వున్నారు. తెలంగాణాలో సినిమా హాళ్లు […]

మొత్తానికి.. ఇవాళ థియేటర్లు ఓపెన్ కాలేదన్నమాట.!
Follow us

|

Updated on: Oct 15, 2020 | 3:21 PM

కేంద్రం ఓకే చెప్పినా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. అన్ లాక్ 5.0 లో భాగంగా నేటి నుంచి (15వ తేదీ) సినిమా హాళ్ళకు 50 శాతం అక్యుపెన్సితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో.. తెలంగాణలో థియేటర్లు తెరవలేదు. అయితే, సినిమా థియేటర్స్ తెరిచేందుకు తెలంగాణా థియేటర్ ఓనర్స్ సుముఖంగా వున్నారు. తెలంగాణాలో సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని థియేటర్స్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఏపీలో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. సినిమా హాళ్లు తెరిచేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్స్ తెరిచేందుకు సినిమా హాల్ ఓనర్స్ సుముఖంగా లేరు. అయితే, ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకుంటే మాత్రం సినిమా హాళ్లు తెరుస్తామంటున్నారు థియేటర్స్ ఓనర్స్. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు కొనసాగడంతో సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు