ఇరాక్‌లో ఉగ్రదాడి… ఆరుగురు మృతి!

ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్‌లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్‌లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థలు కిర్కుక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా వెంబడి […]

ఇరాక్‌లో ఉగ్రదాడి... ఆరుగురు మృతి!
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 26, 2019 | 1:14 PM

ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్‌లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్‌లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థలు కిర్కుక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా వెంబడి విస్తరించిన అతి పెద్ద ఉగ్రవాద సంస్థ. దేశంలో తరచూ దాడులకు పాల్పడుతూనే ఉంటుంది. ఐసిస్ ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఇరాక్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు