గిరిజనుల జీవించే హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది

గిరిజనుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ గిరిజన మంత్రిత్వ శాఖ లీగల్ న్యాయవాది షోమోనా ఖన్నా విమర్శించారు. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలు, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఇటీవల 21 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గిరిజనుల తరపున పోరాడకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 జూలై నుంచి 2017 […]

గిరిజనుల జీవించే హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:48 PM

గిరిజనుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ గిరిజన మంత్రిత్వ శాఖ లీగల్ న్యాయవాది షోమోనా ఖన్నా విమర్శించారు. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలు, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఇటీవల 21 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గిరిజనుల తరపున పోరాడకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

2013 జూలై నుంచి 2017 జూలై వరకు గిరిజన మంత్రిత్వ శాఖకు లీగల్ న్యాయవాదిగా పనిచేసిన షోమోనా ఖన్నా.. గిరిజనుల తరపున తాము ఎన్నో నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆ శాఖలో ఉన్న న్యాయవాదులను ప్రభుత్వం ఎలా ప్రభావితం చేసిందో తెలీదని.. కానీ వారు గిరిజనుల కోసం సుప్రీంలో పోరాడకపోవడం అన్యాయమని ఆమె అన్నారు. మోదీ ప్రభుత్వం గిరిజనులకు నివసించే హక్కును లేకుండా చేస్తుందని, ఈ కేసులో కనీసం ప్రభుత్వం తరపున లాయర్లు గట్టిగా విచారించలేకపోవడం బాధకరమైన విషయమని షోమోనా అన్నారు.

మరోవైపు ఈ విషయంలో సుప్రీం కోర్టును కూడా ఆమె తప్పుబట్టారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఎంతో మంది గిరిజనుల నివసించే స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని షోమోనా స్పష్టం చేశారు. రెండు వైపులా వాదనలు వినకుండా సుప్రీం తీర్పును ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం జూలై 27 నాటికి దాదాపు 11లక్షల కుటుంబాలు అడవుల్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలా జరగకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దీనిపై పలు ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం రాజ్యంగ విరుద్ధంగా ఉందని, దీని వలన అడవులు, అక్కడి జంతువులు, సహజ సంపద నాశనమయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!