తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
నగరంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూలై 28 ఆదివారం రోజున.. కాచిగూడ- యాకుత్పుర మధ్య కేబుల్ మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా, కాచిగూడ నుంచి ఫలక్నుమా మధ్యలో నడిచే రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రిపేర్లు ముగిసిన వెంటనే మళ్లీ ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను పునరుద్దరిస్తామని తెలిపారు.
నగరంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూలై 28 ఆదివారం రోజున.. కాచిగూడ- యాకుత్పుర మధ్య కేబుల్ మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా, కాచిగూడ నుంచి ఫలక్నుమా మధ్యలో నడిచే రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రిపేర్లు ముగిసిన వెంటనే మళ్లీ ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను పునరుద్దరిస్తామని తెలిపారు.