రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవు వైసీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదు-మంత్రి వెల్లంపల్లి

దేవాలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో డీజీపీ బయటపెట్టడంతో టీడీపీ, బీజేపీ నేతలకు వణుకు పుట్టిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

|

Updated on: Jan 17, 2021 | 5:13 PM

Follow us