చంద్రబాబుపై బాలినేని సెటైర్లు.. ఆయనొస్తే వాటంతటవే అవి ఆగిపోతాయంటూ ఎద్దేవా.. ఒంగోలులో మంత్రి మాటా మంతి

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో...

చంద్రబాబుపై బాలినేని సెటైర్లు.. ఆయనొస్తే వాటంతటవే అవి ఆగిపోతాయంటూ ఎద్దేవా.. ఒంగోలులో మంత్రి మాటా మంతి
Follow us

|

Updated on: Nov 29, 2020 | 1:51 PM

Minister Balineni satires on Chandrababu: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. చంద్రబాబు పర్యటిస్తే వర్షాలు వాటంతట అవే ఆగిపోతాయని భావిస్తున్నామంటూ ఎగతాళి చేశారు మంత్రి. వరుస తుఫాన్లతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే అకాల వర్షాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు.

ఎక్కడో ఇంట్లో కూర్చుని జూమ్‌ యాప్‌ల ద్వారా ఆరోపణలు చేయడం కాదు… క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. బాధితులను పరామర్శించేందుకు కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో చిన్నారుల కోసం మాజీ సైనికులు అందించిన ఇంక్యుబేటర్‌ పరికరాన్ని మంత్రి బాలినేని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి బాలినేని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దక్షిణాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇబ్బందులను ఎదుర్కొన్న వారికి ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీలోగా బాధితులకు వరద సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈనేపథ్యంలోనే మంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు