కర్నూలులో 80 శాతం పంచాయతీలు వైసీపీవే.. ఎన్నికలు రావాలని తెగ ఊగారు.. ఎన్ని గెలుస్తారని మంత్రి అనిల్‌ సవాల్‌

కర్నూలు జిల్లా నంద్యాలలో పంచాయతి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో..

కర్నూలులో 80 శాతం పంచాయతీలు వైసీపీవే.. ఎన్నికలు రావాలని తెగ ఊగారు.. ఎన్ని గెలుస్తారని మంత్రి అనిల్‌ సవాల్‌
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:51 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో పంచాయతి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేసమైన మంత్రి అనిల్‌కుమార్‌ ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది. జిల్లాలో 80శాతం పైగా సీట్లు సాదించే విధంగా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలకు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ ఊర్రూతలు ఊగారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఏం చేస్తారో.. ఎన్ని గెలుస్తారో చూపించండి అంటూ మంత్రి సవాల్‌ విసిరారు. ప్రదాన ప్రతిపక్ష పార్టీకి కనీసం 25శాతం సీట్లు సాధించే సత్తా ఉందా అంటూ ఎద్దేవా చేశారు.

కొన్ని తోక పార్టీలకు 5శాతం సీట్లు సాధించే సత్తా లేదని వ్యాఖ్యానించారు. కనీసం నామినేషన్ వేసే శక్తి, ధైర్యం లేక అనవసరంగా మాట్లడుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు. నంద్యాల విజయ డైరీ ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో గెలిచాం, అలాగే 80శాతం పంచాయతి సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ.. ఎన్నికలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?