డ్రైనేజీ వాటర్తో కొత్తిమీరను కడుగుతున్న వ్యాపారస్తులు
డ్రైనేజీ వాటర్లో కొత్తిమీరను కడుతున్న దృశ్యం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లోలో కొత్తిమీరను డ్రైనేజీ వాటర్లో కడిగి అమ్ముతున్నారు వ్యాపారస్తులు. ఇది చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కి వస్తున్న వారు కూడా ఇది చూసి కూరగాయలు కొనకుండా వెనుదిరుగుతున్నారు. తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు వ్యాపారస్తులేమో కొత్తగా కట్టిన షాపులను ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
డ్రైనేజీ వాటర్లో కొత్తిమీరను కడుతున్న దృశ్యం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లోలో కొత్తిమీరను డ్రైనేజీ వాటర్లో కడిగి అమ్ముతున్నారు వ్యాపారస్తులు. ఇది చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కి వస్తున్న వారు కూడా ఇది చూసి కూరగాయలు కొనకుండా వెనుదిరుగుతున్నారు. తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు వ్యాపారస్తులేమో కొత్తగా కట్టిన షాపులను ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు.