మీసాలు, గ‌డ్డాలు తీసేసి కొత్త లుక్‌లో షాకిస్తున్న చిరు.. కార‌ణం అదేనా?

మేకోవ‌ర్స్ మూడ్ అంటూ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్ర‌స్తుతం ఈ లుక్ చూసిన అభిమానులు, ఫ్యాన్స్ షాక్‌కి గుర‌వుతున్నారు. దానికి కార‌ణం ఏంటంటే.. మీసాలు, గ‌డ్డాలు తీసేసి క్లీన్ షేవ్ చేసుకున్నారు చిరు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా స్వ‌యంగా..

మీసాలు, గ‌డ్డాలు తీసేసి కొత్త లుక్‌లో షాకిస్తున్న చిరు.. కార‌ణం అదేనా?
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 1:21 PM

మేకోవ‌ర్స్ మూడ్ అంటూ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్ర‌స్తుతం ఈ లుక్ చూసిన అభిమానులు, ఫ్యాన్స్ షాక్‌కి గుర‌వుతున్నారు. దానికి కార‌ణం ఏంటంటే.. మీసాలు, గ‌డ్డాలు తీసేసి క్లీన్ షేవ్ చేసుకున్నారు చిరు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా స్వ‌యంగా ఆయ‌నే ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన ఆయ‌న ఫ్యాన్స్, నెటిజ‌న్లు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

కాగా బ్ల‌ఫ్ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీ గ‌ణేష్ ఫొటో పోస్ట్ చేయ‌డంతో.. రీసెంట్‌గా త‌న లుక్ కూడా రివీల్ చేశారు చిరు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో ఈ ఫొటో షేర్ చేశారు చిరంజీవి. మేకోవ‌ర్స్ మూడ్స్ అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. అలాగే ఈ లుక్ ఆచార్య సినిమా కోసం కాదంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. స‌ర‌ద‌గా ఈ న్యూ లుక్ ట్రై చేసిన‌ట్టు వెల్ల‌డించారు చిరు. కాగా ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆచార్య‌’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

View this post on Instagram

#MakeoverMoods

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Read More:

హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం..

షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే?

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..