మధ్య వర్తిత్వంతో ఉపయోగం లేదు.. ఆర్డినెన్స్ తేవాల్సిందేనన్న శివసేన

మహారాష్ట్ర : మ‌ధ్య‌వ‌ర్తులతో అయోధ్య వివాదం ప‌రిష్కారం కాదని పేర్కంది శివసేన. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. వెంటనే ఆలయ నిర్మాణాలు చేపట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. రాజ‌కీయ నేత‌లు, పాల‌కులు, సుప్రీంకోర్టు కూడా అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని, అలాంటి సంద‌ర్భంలో మ‌ధ్య‌వ‌ర్తులు ఏం చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌శ్నించింది. అయోధ్య వివాద ప‌రిష్కారం కోసం సుప్రీం ముగ్గురు స‌భ్యుల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ […]

మధ్య వర్తిత్వంతో ఉపయోగం లేదు.. ఆర్డినెన్స్ తేవాల్సిందేనన్న శివసేన
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 4:17 PM

మహారాష్ట్ర : మ‌ధ్య‌వ‌ర్తులతో అయోధ్య వివాదం ప‌రిష్కారం కాదని పేర్కంది శివసేన. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. వెంటనే ఆలయ నిర్మాణాలు చేపట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. రాజ‌కీయ నేత‌లు, పాల‌కులు, సుప్రీంకోర్టు కూడా అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని, అలాంటి సంద‌ర్భంలో మ‌ధ్య‌వ‌ర్తులు ఏం చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌శ్నించింది. అయోధ్య వివాద ప‌రిష్కారం కోసం సుప్రీం ముగ్గురు స‌భ్యుల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శివ‌సేన పార్టీ స్పందించింది. సామ్నా ప‌త్రిక‌లో ఆ పార్టీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. మధ్య‌వ‌ర్తుల‌తో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని భావిస్తే, గ‌త 25 ఏళ్లుగా స‌మ‌స్య‌ ఎందుకు అలాగే ఉండిపోయింద‌ని, వంద‌లాది మందికి ఎందుకు చ‌నిపోయార‌ని శివసేన సామ్నా పత్రికలో ప్ర‌శ్నించింది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు