జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే మా మూడు లక్షల మంది మద్దతు : రాష్ట్ర మరాఠా సమాజ్ తీర్మానం

ప్రస్తుతం జరుగుతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరాఠా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే మా మూడు లక్షల మంది మద్దతు : రాష్ట్ర మరాఠా సమాజ్ తీర్మానం
Follow us

|

Updated on: Nov 24, 2020 | 3:48 PM

ప్రస్తుతం జరుగుతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరాఠా సమాజ్ కు చెందిన వారిలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారని సమాజ్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు మరాఠా సమాజ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో కలిసి టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్న తీర్మానం ప్రతిని అందజేశారు.

మరాఠా సమాజ్ సొంత ఖర్చులతో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం ఐదు వాహనాలను ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు మరాఠా సమాజ్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షుడు మదన్ జాదవ్, నివాస్ నిక్కం, కార్యదర్శి ఎల్.కే.షిండే వినోద్ కుమార్‌కు తెలిపారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు