టీటీడీ ఆస్తుల వేలంపై మంచు మనోజ్ సంచలన ట్వీట్…
తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం చెలరేగుతుంది. పలు రాజకీయ పార్టీలతో పాటు భక్తి సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కుమార్ స్పందించారు. వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూములు ఎందుకు అమ్ముతున్నారో క్లారిటీ ఇవ్వాలని మనోజ్ డిమాండ్ చేశారు. తిరుపతి వాసిని కనుకే ఈ విషయంపై ప్రశ్నిస్తున్నానని ట్వీట్ చేశారు. […]
తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం చెలరేగుతుంది. పలు రాజకీయ పార్టీలతో పాటు భక్తి సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కుమార్ స్పందించారు. వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూములు ఎందుకు అమ్ముతున్నారో క్లారిటీ ఇవ్వాలని మనోజ్ డిమాండ్ చేశారు. తిరుపతి వాసిని కనుకే ఈ విషయంపై ప్రశ్నిస్తున్నానని ట్వీట్ చేశారు.
#TTD ?? pic.twitter.com/71PaFMPWbz
— MM*??❤️ (@HeroManoj1) May 25, 2020
కాగా హీరో మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువు అన్న సంగతి తెలిసిందే. మంచు కుటుంబమంతా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరుఫున ప్రచారం చేశారు.