యదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
యదాద్రి భువనగిరి జిల్లా కమ్మరిగూడెం స్టేజీ సమీపంలో నవ దంపతుల్ని మృత్యువు కబలించింది. భువనగిరి మండలం కేసారంకు చెందిన దివ్యకు బ్రాహ్మణపల్లికి చెందిన నరేష్తో 20 రోజుల క్రితమే వివాహమయ్యింది. పుట్టింట్లో ఫంక్షన్కు హాజరై తిరిగి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీని వెనుకనుంచి బైక్ ఢీకొనడంతో నరేష్, దివ్య అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేష్, దివ్య డెడ్ బాడీలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. పోలీసులు […]
యదాద్రి భువనగిరి జిల్లా కమ్మరిగూడెం స్టేజీ సమీపంలో నవ దంపతుల్ని మృత్యువు కబలించింది. భువనగిరి మండలం కేసారంకు చెందిన దివ్యకు బ్రాహ్మణపల్లికి చెందిన నరేష్తో 20 రోజుల క్రితమే వివాహమయ్యింది. పుట్టింట్లో ఫంక్షన్కు హాజరై తిరిగి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీని వెనుకనుంచి బైక్ ఢీకొనడంతో నరేష్, దివ్య అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేష్, దివ్య డెడ్ బాడీలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.