మేమంతా మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం…

‘మేము మీకోసం ప్రార్థిస్తున్నాం సార్‌.. మీరు త్వరగా కోలుకోవాలి. ఈ కఠినమైన సమయంలో మీ కుటుంబానికి మా ప్రార్థనలు బలాన్ని చేకూర్చాలి’అని ఆయన ట్వీట్‌ చేశారు...

మేమంతా మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం...
Follow us

|

Updated on: Aug 21, 2020 | 10:50 PM

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజ, హోమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సుపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మేము మీకోసం ప్రార్థిస్తున్నాం సార్‌.. మీరు త్వరగా కోలుకోవాలి. ఈ కఠినమైన సమయంలో మీ కుటుంబానికి మా ప్రార్థనలు బలాన్ని చేకూర్చాలి’అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చెన్నై ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం  ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి  డాక్టర్లు తెలిపారు. నిపుణుల బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..