మాజీ మంత్రి సురేష్‌ జైన్‌కు రూ.100 కోట్ల జరిమానా!

మహారాష్ట్రలోని ధూలే జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఘర్‌కుల్‌ హౌసింగ్‌ కుంభకోణంలో శివసేన నేత, మాజీ మంత్రి సురేష్‌ జైన్‌కు రూ.100 కోట్ల జరిమానాతో పాటు ఏడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సృష్టి నీల్‌కాంత్‌ తీర్పు వెలువరించారు. ఈ కుంభకోణంతో సంబంధమున్న మరో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్‌ దేవోకర్‌కు ఐదేళ్లు, మరో 46 మందికి 3 నుంచి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు […]

మాజీ మంత్రి సురేష్‌ జైన్‌కు రూ.100 కోట్ల జరిమానా!
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 11:51 PM

మహారాష్ట్రలోని ధూలే జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఘర్‌కుల్‌ హౌసింగ్‌ కుంభకోణంలో శివసేన నేత, మాజీ మంత్రి సురేష్‌ జైన్‌కు రూ.100 కోట్ల జరిమానాతో పాటు ఏడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సృష్టి నీల్‌కాంత్‌ తీర్పు వెలువరించారు. ఈ కుంభకోణంతో సంబంధమున్న మరో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్‌ దేవోకర్‌కు ఐదేళ్లు, మరో 46 మందికి 3 నుంచి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో తీర్పు సమయంలో మొత్తం 48 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

1990లో హోంమంత్రిగా ఉన్న సమయంలో సురేష్‌ జైన్‌.. రూ.29 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణంతో ఎన్సీపీ నేత సురేష్‌ జైన్‌తో పాటు కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లకు సంబంధం ఉందని అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రూ.29 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జలగాం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ గేడం 2006లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జలగాం శివారులో మొత్తం 5 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా..

కేవలం 1,500 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సురేష్‌ జైన్‌ 2012 మార్చిలో అరెస్టు కాగా, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్‌ దేవోకర్‌ అదే ఏడాది మే నెలలో అరెస్టయ్యారు. గులాబ్‌రావ్‌ మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. 1995-2000 ఈయన జలగాం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..