మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 10,498 కి చేరిన పాజిటివ్ కేసులు..
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్ర లో కరోనా పాజిటివ్ కేస్ లు 10 వేలు దాటాయి. కొత్తగా ఈరోజు 583 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. 27 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 10,498 కి చేరుకున్నాయి. Also Read: కరోనా ఎఫెక్ట్: ప్రమాదంలో..160 […]
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్ర లో కరోనా పాజిటివ్ కేస్ లు 10 వేలు దాటాయి. కొత్తగా ఈరోజు 583 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. 27 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 10,498 కి చేరుకున్నాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్: ప్రమాదంలో..160 కోట్ల మంది ఉద్యోగాలు..