సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన […]

సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 9:22 PM

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన ఈ కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఈ ఎనిమిది మందికి విముక్తి లభించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయిన జోషిని బైకు మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చిచంపారు. ఇందుకు సంబంధించి సాధ్వి, వాయుదేవ్ పర్మార్, ఆనంద్ రాజ్ కటారియా, హర్షద్ సోలంగి,లోకేష్ శర్మ, రాజేంద్ర చౌదరి, రామ్ చంద్ర పటేల్, జితేంద్ర శర్మలపై ఐపీసీ 120 (బి), 302 (హత్య) కేసులు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాధారులు లేకపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు కేసును మూసేశారు. ఆ తర్వాత కేసును తొలుత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు, ఆ తర్వాత దేవాస్ సెషన్స్ కోర్టుకు బదలీ చేశారు.

కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో బీజేపీలో చేరిన ఆమె భోపాల్ అభ్యర్థిగా పార్టీ టిక్కెట్ పొంది.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నిలబడారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు