ఇక ‘వేట’ మొదలు, రైతు నేతల కోసం లుక్ ఔట్ నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ లో నటుడు దీప్ సిద్దు పేరు

ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఈ నెల 26 న జరిగిన ఘటనలకు సంబంధించి 20 మందికి పైగా రైతు నేతలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని హోం శాఖ ఢిల్లీ పోలీసులను..

ఇక 'వేట' మొదలు, రైతు నేతల కోసం లుక్ ఔట్ నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ లో నటుడు దీప్ సిద్దు పేరు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 12:42 PM

ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఈ నెల 26 న జరిగిన ఘటనలకు సంబంధించి 20 మందికి పైగా రైతు నేతలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని హోం శాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. వీరి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. పంజాబీ నటుడు దీప్ సిద్దు, సోషల్ యాక్టివిస్ట్ గా మారిన గ్యాంగ్ స్టర్ లఖా సిధానా పేర్లని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. ఈ ఘటనలు జరిగిన నాటి  నుంచి ముఖ్యంగా దీప్ సిద్దు జాడ కనబడడంలేదు. ఎర్రకోట వద్ద అల్లర్లను ఈయన, లఖా  సిధానా ప్రేరేపించారని ఈ ప్రథమ నివేదికల్లో ఆరోపించారు. మొత్తం 22 ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు కాగా 37 మంది రైత్జులను అల్లర్లకు బాధ్యులుగా పేర్కొన్నారు. కాగా.. ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో ఆర్కియలాజికల్ సర్వే సంస్థ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..