మీరు చేసింది కంటితుడుపు చర్యే: మోడీపై లోకేశ్ ఫైర్

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏపీకి రైల్వే జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం కంటి తుడుపు చర్యేనని అన్నారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మాటలు చెప్పి మాకు అయిన గాయంపై కారం చల్లేందుకు వస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని తప్పించి రైల్వే జోన్ ఇచ్చారన్న విషయం ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసంటూ […]

మీరు చేసింది కంటితుడుపు చర్యే: మోడీపై లోకేశ్ ఫైర్
Follow us

|

Updated on: Mar 01, 2019 | 3:01 PM

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏపీకి రైల్వే జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం కంటి తుడుపు చర్యేనని అన్నారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మాటలు చెప్పి మాకు అయిన గాయంపై కారం చల్లేందుకు వస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని తప్పించి రైల్వే జోన్ ఇచ్చారన్న విషయం ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసంటూ మోడీపై లోకేశ్ ఫైరయ్యారు. మోడీ మనల్ని మళ్లీ మోసం చేశారు, గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్‌లతో లోకేశ్ నిరసన తెలిపారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..