బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్… ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఆ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారి కోసం ఓ ముఖ్యమైన అప్‌డేట్ తీసుకొచ్చాం. ఈ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి మారబోతున్నాయి.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్... ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఆ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేం
Follow us

|

Updated on: Jan 31, 2021 | 5:04 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారి కోసం ఓ ముఖ్యమైన అప్‌డేట్ తీసుకొచ్చాం. ఈ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి మారబోతున్నాయి. ఏటీఎం మోసాలను కట్టడి చేయాలనే లక్ష్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పీఎన్‌బీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోవడం ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి కుదరదని స్పష్టం చేసింది.

“మా గౌరవనీయ కస్టమర్లను మోసపూరిత ఏటిఎం కార్యకలాపాల నుంచి రక్షించడానికి, పీఎన్‌బీ  2021 ఫిబ్రవరి 1 నుండి నాన్-ఈఎంవీ ఏటీఎం యంత్రాల నుంచి లావాదేవీలను (ఆర్థిక, ఆర్థికేతర) నియంత్రిస్తుంది. గో డిజిటల్, సురక్షితంగా ఉండండి!” అని  బ్యాంక్ ట్వీట్ చేసింది.



నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లు మాగ్నెటిక్ స్ట్రిప్స్ ద్వారా డేటాను రీడ్ చేస్తాయి. ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో ఏటీఎం కార్డును కలిగి ఉండవు. 2020 డిసెంబర్‌లో బ్యాంక్ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే నిబంధనలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చింది. పీఎన్‌బీ ఖాతాదారులకు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఏటిఎంల నుంచి రూ. 10,000 అంతకంటే ఎక్కువ నగదు ఉపసంహరణకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సిస్టమ్ పెట్టిది. ఓటీపీ లేకుండా, పీఎన్‌బీ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సాధ్యం కాదు.

ఓటీపీ- ఆధారిత వ్యవస్థ ద్వారా పీఎన్‌బీ ఏటీఎంలలో నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

  1. పీఎన్‌బీ ఏటీఎం వద్ద నగదు ఉపసంహరించుకోవటానికి, మీకు ఓటిపి అవసరం
  2. OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
  3. ఓటీపీ అనేది ఒకే లావాదేవీ కోసం వినియోగదారుడికి పంపబడుతుంది.
  4. తొలుత పీఎన్‌బీ ఏటిఎమ్‌కు వెళ్లండి.
  5. మీ డెబిట్ / ఏటీఎం కార్డును చొప్పించండి.
  6. అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  7. మీరు ఒకేసారి  10,000 కంటే ఎక్కువ నగదు తీసుకోవాలంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌కు ఓటీపీ వస్తుంది.
  8.  మీ మొబైల్ నంబర్‌లో వచ్చిన ఓటీపీని ఏటీఏంలో ఎంటర్ చేయండి.
  9. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నగదు లభిస్తుంది.

Also Read:

e-Challan: ఇదే చిత్రం గురూ..! హెల్మెట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్.. దీంతో అతడు ఏం చేశాడంటే..?

SBI Online Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎం లేకుండా క్యాష్‌ విత్‌ డ్రా.. ఇవిగో వివరాలు

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు