చాక్లెట్లకు షార్టేజీ.. ఇంకేదీ దారి..?

మనం చాలా ఇష్టంగా తినే చాక్లెట్లకు కొరత రావచ్చన్న వార్త.. వీటి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. గిఫ్ట్‌ల్లోనో.. ఇతర సెలబ్రేషన్స్‌ వేళల్లోనో.. కేక్స్ మాదిరి చాక్లెట్స్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయని తెలిసిన ఓ నిజం. అలాంటిది 2050 నాటికి చాక్లెట్ల ఉత్పత్తి దారుణంగా పడిపోవచ్చునని శాస్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఆ కారణాలేంటో తెలుసుకుందాం..! చాక్లెట్లు అంటే అందరికీ ఇష్టమే. కానీ వాటినే పిచ్చిగా తినేవాళ్లు మాత్రం యూరోప్, అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 22 […]

చాక్లెట్లకు షార్టేజీ.. ఇంకేదీ దారి..?
Follow us

| Edited By:

Updated on: May 07, 2019 | 6:01 PM

మనం చాలా ఇష్టంగా తినే చాక్లెట్లకు కొరత రావచ్చన్న వార్త.. వీటి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. గిఫ్ట్‌ల్లోనో.. ఇతర సెలబ్రేషన్స్‌ వేళల్లోనో.. కేక్స్ మాదిరి చాక్లెట్స్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయని తెలిసిన ఓ నిజం. అలాంటిది 2050 నాటికి చాక్లెట్ల ఉత్పత్తి దారుణంగా పడిపోవచ్చునని శాస్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఆ కారణాలేంటో తెలుసుకుందాం..!

చాక్లెట్లు అంటే అందరికీ ఇష్టమే. కానీ వాటినే పిచ్చిగా తినేవాళ్లు మాత్రం యూరోప్, అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల టన్నుల చాక్లెట్లను ఉత్పత్తి చేస్తే ఈ రెండు దేశాల్లోని ప్రజలే ఏటా 10 లక్షల టన్నుల చాక్లెట్లను తింటున్నారట. ఇక తర్వాత ఎక్కువగా వినియోగిస్తున్న దేశం స్విట్జర్లాండ్. ఇక.. చైనా, భారత్‌లు కూడా చాక్లెట్ల వినియోగంలో రోజురోజుకీ పైకి వెళ్తున్నాయి. 2018 లో భారత్ లో 2 లక్షల 52 వేల టన్నుల చాక్లెట్లను తిన్నారు. అమెరికాలో సగటున ఒక వ్యక్తి 8 కిలోల చాక్లెట్లను తింటుంటే, భారత్‌లో 2 కిలోల వరకు లాగించేస్తున్నారట.

ఏ వస్తువైనా డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీదనే నడుస్తుంది. డిమాండ్‌కు తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతే ఆ వస్తువు సంక్షోభం దిశగా వెళ్తున్నట్టే. అలాగే.. చాక్లెట్‌కి మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే 2010తో పోలిస్తే 2019కి డిమాండ్ మూడింతలైంది. అయితే.. దీనికి తగ్గట్టు ఉత్పత్తి చెయ్యలేక సంస్థలన్నీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. చాక్లెట్లను కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తింటున్నారని ఒక సర్వేలో తేలింది. ఇవి చర్మంపై ముడతలు రావడం చాలా తక్కువని, వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావని భావిస్తున్నారు.

కాగా.. ఘనా, కోకోను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం. ఇప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో చైనా దీనికి అండగా నిలిచి ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించి కోకో పంటపై దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే తేరుకున్న మరికొన్ని దేశాలు తేమ, నీడ అవసరం లేని కోకో పంటను పండించడంపై పరిశోధనలు చేస్తున్నాయి. కోకోను పండించే రైతులకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు కూడా అందజేసి ఉత్సాహాన్ని నింపుతున్నారు. భవిష్యత్తులో ముంచుకొచ్చే చాక్లెట్ సంక్షోభం నుంచి తప్పించడానికి కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఉపయోగపడుతాయన్నదానికి కాలమే సమాధానం చెప్పాలంటున్నారు.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు