అఖండ 2 మూవీ సక్సస్ నేపథ్యంలో హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో కలిసి వారణాసిలో పర్యటించారు. వారణాసిలో కాశీ విశ్వే్శ్వరుడిని దర్శించకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా బాలయ్యతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు.