వొడాఫోన్‌కు గట్టి షాక్.. ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన ఆర్బీఐ!

ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌కు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. సంస్థ స్వచ్ఛంధంగా ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయడంతో ఆర్బీఐ వొడాఫోన్ ఎం-పేసా సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో వొడాఫోన్ తన కస్టమర్లకు ఇకపై ఈ పేమెంట్ సేవలను అందించలేదు. ఇప్పుడు ఈ సర్వీసులను నిలిపివేయడంతో అటు కస్టమర్లకు, ఇటు మర్చంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాలెట్లలో […]

వొడాఫోన్‌కు గట్టి షాక్.. ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన ఆర్బీఐ!
Follow us

|

Updated on: Jan 22, 2020 | 12:38 PM

ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌కు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. సంస్థ స్వచ్ఛంధంగా ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయడంతో ఆర్బీఐ వొడాఫోన్ ఎం-పేసా సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో వొడాఫోన్ తన కస్టమర్లకు ఇకపై ఈ పేమెంట్ సేవలను అందించలేదు.

ఇప్పుడు ఈ సర్వీసులను నిలిపివేయడంతో అటు కస్టమర్లకు, ఇటు మర్చంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాలెట్లలో క్లెయిమ్ ఉండిపోతే సెటిల్‌మెంట్ కోసం కంపెనీని సంప్రదించి మూడేళ్ళ లోగా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చునని తెలిపింది.

ఇకపోతే ఈ సేవలను ఆపేయడానికి వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనం కావడం ఓ కారణం అయితే.. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి మనీ ట్రాన్సఫరింగ్ యాప్‌లకు ఇది పోటీ ఇవ్వలేకపోవడం మరో కారణం. ఆన్లైన్ పేమెంట్ సిస్టం ఆపరేటర్‌గా పని చేసిన వొడాఫోన్ ఎం-పేసాను కస్టమర్లు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కోసం ఉపయోగించేవారు. కాగా, 2015లో రిజర్వు బ్యాంక్ 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు ఇచ్చింది. ఇక అందులో వొడాఫోన్ ఎం-పేసా కూడా ఉన్న విషయం విదితమే.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..