ఒకే స్టాండ్పై ఉండండి: ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగింది. రాష్ట్ర సమస్యల పరిష్కారమే ఎజెండాగా సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జగన్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఎంపీలందరూ తప్పకుండా పార్లమెంట్కు హాజరుకావాలని.. ప్రత్యేకహోదాపై అడుగుతూనే వెళ్లాలని ఎంపీలతో జగన్ వెల్లడించారు. ఇక ఎంపీలందరూ ఒకే స్టాండ్పై ఉండాలని.. మీడియాతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగింది. రాష్ట్ర సమస్యల పరిష్కారమే ఎజెండాగా సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జగన్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఎంపీలందరూ తప్పకుండా పార్లమెంట్కు హాజరుకావాలని.. ప్రత్యేకహోదాపై అడుగుతూనే వెళ్లాలని ఎంపీలతో జగన్ వెల్లడించారు. ఇక ఎంపీలందరూ ఒకే స్టాండ్పై ఉండాలని.. మీడియాతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు.