చంద్రబాబుకు పిచ్చి.. కన్‌ఫర్మ్ చేసిందీయనే..

‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప్రకటన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ […]

చంద్రబాబుకు పిచ్చి.. కన్‌ఫర్మ్ చేసిందీయనే..
Follow us

|

Updated on: Jan 01, 2020 | 5:02 PM

‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప్రకటన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ రాజా మంగళవారం చంద్రబాబుపై ఘాటైన, పదునైన కామెంట్లు చేశారు. చంద్రబాబు కలలు కన్నా.. కనకపోయినా 2019 తర్వాత 2020 వస్తుందని రాజా వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తాను అధికారంలో లేకపోవడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్ట పోయిందనుకుని మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాజా అన్నారు. చంద్రబాబును వెంటనే పిచ్చాసుపత్రిలో చేరిస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ది వుంటే జగన్ బావుండాలని పూజలు చేయించాలని రాజా సూచించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అమరావతిలో ఓవర్ యాక్షన్ చేశారని, అయినా ప్రజలు పవన్ కల్యాణ్‌ని నమ్మే పరిస్థితి లేదని రాజా అన్నారు.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు