బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా మృతి

విక్కీ డోనర్', 'పరమాణు' వంటి చిత్రాల్లో  నటించిన భూపేష్ కుమార్ పాండ్యా బుధవారం కన్ను మూశారు. లంగ్ క్యాన్సర్ కి గురైన ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతూ వచ్చారు. మనోజ్ బాజ్ పాయ్, దర్శక నిర్మాత ముకేశ్ చాబ్రా..

బాలీవుడ్ నటుడు భూపేష్  పాండ్యా మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2020 | 3:24 PM

‘విక్కీ డోనర్’, ‘పరమాణు’ వంటి చిత్రాల్లో  నటించిన భూపేష్ కుమార్ పాండ్యా బుధవారం కన్ను మూశారు. లంగ్ క్యాన్సర్ కి గురైన ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతూ వచ్చారు. మనోజ్ బాజ్ పాయ్, దర్శక నిర్మాత ముకేశ్ చాబ్రా సహా పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 2001 బ్యాచ్ కి చెందిన భూపేష్ కుమార్..చికిత్సకు లోగడ పలువురు నటులు విరాళాల కోసం ప్రయత్నించారు. 2012 లో రిలీజైన విక్కీ డోనర్ సినిమాతో బాటు ఆ తరువాత హజారొం కీ క్వాషియే ఐసీ, గాంధీ టు హిట్లర్, మూవీలోనూ, జాన్ అబ్రహం తీసిన ‘పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ చిత్రంలోనూ అయన నటించారు.