బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

ఎట్టకేలకు బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఏళ్లుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. ఈ నెల 31న ఈయూ నుంచి అధికారికంగా వైదొలగనుంది బ్రిటన్‌. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశంగా అవతరించనుంది. ఈ బిల్లు హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్, యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఐతే అది లాంఛనమే కానుంది. 50 […]

బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం
Follow us

|

Updated on: Jan 10, 2020 | 10:17 AM

ఎట్టకేలకు బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఏళ్లుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. ఈ నెల 31న ఈయూ నుంచి అధికారికంగా వైదొలగనుంది బ్రిటన్‌. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశంగా అవతరించనుంది. ఈ బిల్లు హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్, యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఐతే అది లాంఛనమే కానుంది.

50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి వేరుపడనుంది బ్రిటన్‌. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు, చర్చోపచర్చలు కొనసాగినా..తాజా ఓటింగ్‌తో ప్రతిష్టంభనకు తెరపడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో బిల్లు పార్లమెంట్‌లో సునాయాసంగా గట్టెక్కింది. విపక్ష లేబర్‌ పార్టీ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసింది.

ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్‌ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గత వైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంట్‌ గ్రీన్‌సిగ్నలిచ్చింది. జనవరి 31న ఈయూ నుంచి విడిపోతున్నాం. ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరబోతోందని జాన్సన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు