1. తహశీల్దార్ను తగలబెట్టేశాడు.. అసలు కారణం ఇదే..!
సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయ సజీవదహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సురేష్గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్నగర్లోని ఓ ప్రైవేట్.. Read more
2. ఎమ్మార్వో సజీవదహనంపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్.. కారకులెవరంటే ?
కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన తహసీల్దారు విజయారెడ్డి ఉదంతంపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ ఉదంతానికి రెవెన్యూ.. Read more
3. ఏపీ ఇసుక తుఫానులో నెక్స్టేంటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇసుక తుఫాను షేక్ చేస్తోంది. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్గా మారింది. ఒకవైపు లాంగ్మార్చ్లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను ఎందుకు.. Read more
4. జంప్ జిలానీలపై యనమల సూపర్ కామెంట్.. ఏమన్నారంటే ?
టిడిపికి గతంలో ఎన్నడూ లేనంతగా వలసల బెంగ పట్టుకుంది. అధికారం కోల్పోయినప్పట్నించి రోజుకో లీడర్ పార్టీని వీడతారంటూ ప్రచారం.. అడపాదడపా కొందరు పార్టీని వీడిపోవడం గత అయిదు నెలలుగా షరా మామూలుగా మారింది. గత.. Read more
5. కమలాకర్షణలో మళ్ళీ పవన్..ఆ మాటల మీనింగ్ అదేనా ?
2014 సీన్ రిపీట్ అవుతుందా? పవన్ కల్యాణ్ నోట ఢిల్లీ మాట ఎందుకు వినిపించింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ పవన్ దారెటు? ఆదివారం జరిగిన విశాఖ లాంగ్ మార్చ్లో పవన్ కల్యాణ్ మాటలను.. Read more
6. హస్తినకు చేరనున్న ‘ మహారాష్ట్ర పంచాయతీ ‘
మహారాష్ట్ర రాజకీయ ‘ లొల్లి ‘ ఢిల్లీకి చేరనుంది. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం హస్తినలో బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాష్ట్రంలో జరిగిన పంటల నష్టంపై.. Read more
7. ప్రపంచ యుద్ధం వస్తోంది.. ఏం పర్లేదు.. నేనున్నా
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన కేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో సైతం కనిపించని పాల్.. Read more
8. ఓ మై గాడ్.. మరో రిఫ్రిజిరేటర్ ట్రక్కు కలకలం.. ఈ సారి 40 మంది…
ఇటీవల బ్రిటన్లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే.. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో.. Read more
9. బీ కేర్ఫుల్ ఆల్.. ఆ పోస్టులు పోస్ట్ చేస్తే.. ఇక మీ పని అంతే..
సోషల్ మీడియా.. ఇది ఇప్పుడు సగటు మనిషి నిత్యం ఉపయోగిస్తున్న ప్లాట్ఫాం. అయితే ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడం.. చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అయితే దీనిని ఎంతో మంది శాస్త్ర విజ్ఞానానికి ఉపయోగిస్తే.. Read more
10. గ్యాప్ తీసుకోవాలనుకుంటోన్న చెర్రీ..?
రామ్ చరణ్.. టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న ఈ మెగాస్టార్ వారసుడు.. తండ్రి కోసం నిర్మాతగా అవతారమెత్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించి.. ఖైదీ నంబర్.150తో మెగాస్టార్కు గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు.. భారీ వ్యయంతో.. Read more