టాప్ 10 న్యూస్@10 AM

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ.. 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌.. పంచాయతీరాజ్ శాఖలో.. Read more 2.  నేడు తిరుమలకు ఏపీ కొత్త గవర్నర్ ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేకవిమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి.. Read more […]

టాప్ 10 న్యూస్@10 AM
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 10:00 AM

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ.. 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌.. పంచాయతీరాజ్ శాఖలో.. Read more

2.  నేడు తిరుమలకు ఏపీ కొత్త గవర్నర్

ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేకవిమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి.. Read more

3. అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ ధర పెంపు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. రాజధానిలోని 29గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగష్టు ఒకటో.. Read more

4. సీరియల్‌ని తలపిస్తున్న కర్నాటకం.. బలపరీక్ష ఇవాళ్టికి వాయిదా

కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీరియల్ ను తలపిస్తున్న పొలిటికల్ డ్రామా ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు రోజుల విరామం అనంతరం.. Read more

5. ఆర్టీఐ బిల్లుకు పదును.. ఓకే చెప్పిన లోక్‌సభ

సమాచార కమిషన్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన హోదాను ఉపసంహరించేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు సవరణ బిల్లు-2019 లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లుకు.. Read more 

6. వైమానిక దాడులతో రక్తసిక్తం.. 38 మంది మృతి

సిరియా మరోసారి రక్తసిక్తమయ్యింది. వరుసగా వైమానిక దాడులు జరుగుతుండటంతో.. అక్కడి ప్రజలు భయం గుప్పట్లో బతుకు జీవనం సాగిస్తున్నారు. సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 38.. Read more

7. కాశ్నీర్ వ్యవహారంలో.. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో కాశ్నీర్ అంశం చర్చకు వచ్చింది. కాశ్నీర్ అంశంలో జోక్యం చేసుకోవాలన్న పాక్ ప్రధాని విజ్ఞప్తి పై ట్రంప్ స్పందించారు. కాశ్నీర్ సమస్య పరిష్కారానికి.. Read more

8. ‘బిగ్‌బాస్‌’ని నిలిపే వరకు మా పోరాటం ఆగదు

బిగ్‌బాస్‌ను ఆపే వరకు తమ పోరాటం ఆగదని యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అన్నారు. ఆ షోను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తామని ఆమె అన్నారు. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లో.. Read more

9. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర

పసిడి పరుగు ఆగడం లేదు. తాజాగా బంగారం ధర ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.35,970వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాటి కొనుగోళ్లలో బంగారం.. Read more

10. వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటంటే..!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది ఈ సంస్థ. ఇదివరకు.. Read more