రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఎంతంటే.!
Tirumala Srivari Hundi Income: కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అంతేకాకుండా నిన్న శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.2.93 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 27,165 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 10,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది. Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో […]
Tirumala Srivari Hundi Income: కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అంతేకాకుండా నిన్న శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.2.93 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 27,165 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 10,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు..