Breaking : తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. శుక్రవారం (21వ తేదీన) 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. శుక్రవారం (21వ తేదీన) కొత్తగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసిన బులిటెన్లో తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 744 కి చేరింది. కాగా ఇప్పటివరకు వ్యాధి బారి నుంచి 78,735 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read :
ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ